Main Story

Editor’s Picks

Trending Story

స్నేహపూర్వకంగా పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి . మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో, స్నేహపూర్వకంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా బీసీ...

ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే…

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే... . 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు హైదరాబాద్: 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది....

మండుతున్న వెల్లుల్లి…

కొండెక్కిన వెల్లుల్లి ధర.. కిలో రూ.400 పైకి..! హైదరాబాద్: దేశంలో ఇటీవలి వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి...

రైతుల ఖాతాల్లో జమ కానున్న పెట్టుబడి సహాయం..

రైతు బంధు చెల్లింపుకు సీఎం ఆదేశం.. హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా "రైతుబంధు" పంట పెట్టుబడి సహాయాన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా రైతుబంధు...

మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ప్రముఖులు

కెసిఆర్ ను పరామర్శించిన చంద్రబాబు హైదరాబాద్: హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి...

మేడారం జాతరలో భక్తులకు ఏ లోటు రావద్దు: మంత్రి సీతక్క

మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి . గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్: 2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని,...

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు . ఓటర్ హెల్ప్ లైన్ యాప్ వినియోగం పై విస్తృత ప్రచారం కల్పించాలి . ఓటు...

కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు....

కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అమలు చేసింది: మంత్రి పొన్నం

కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అమలు చేసింది . రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో మహాలక్ష్మి పథకంలోని...