Year: 2024

రైతులకు అండగా  ప్రజా ప్రభుత్వం 

ఆన్​ లైన్​లో ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి   హైదరాబాద్: కరువు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి...

అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ఇండ్లస్థలాలు ఇస్తం 

హెచ్​యూజే డైరీ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ఇండ్లు లేదా ఇండ్లస్థలాలు ఇస్తామని సమాచారం, రెవెన్యూ, హౌసింగ్ శాఖ...

టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ-2024 ఆవిష్కరణ 

 హైదరాబాద్: జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాను శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం...

ప్రవీణ్ మృతి బీజేపీకి తీరని లోటు

 మాడుగుల నిబద్ధత గల నాయకుడు  బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  కమలం పార్టీ నేతకు జిల్లా శాఖ ఘన నివాళులు హుజురాబాద్: బీజేపీ కరీంనగర్...

ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతులు ప్రారంభించిన ప్రభాకర్

హుజురాబాద్: బాల వికాస సంస్థ చేపడుతోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అంబాల ప్రభాకర్ అన్నారు. అందరు బాల...

ఈ నెల 7న బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞత సభ

 7న ఖమ్మం‌లో కేసీఆర్‌కు కృతజ్ఞత సభ రెండో సారి రాజ్యసభకు వద్దిరాజును ఎంపిక చేసిన పింక్ పార్టీ బాస్  ఈ సందర్భంగా మాజీ సీఎంకు ‘భారీ కృతజ్ఞత...

తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల అన్నారు. మంగళవారం ఆమె కామా రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ కవర్గంలోని...

ఇంటింటికీ అయోధ్య రాముడి ఫొటోల పంపిణీ

ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు అయోధ్య శ్రీరాముడి ఫొటోలు పంపిణీ చేశారు....

లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం

హైదరాబాద్: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు ఆ పార్టీ నాయకులు వ్యూహాలు రచించుకుంటున్నారు. తప్పకుండా ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో గులాబీ...

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మున్నూరు కాపు సంఘం నేతలు

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. వేములవాడ...