Year: 2024

నియంతకు మానవత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు

మోడీ ఒక నియంత... . మానవత్వం ఉన్న నాయకుడు రాహుల్‌ గాంధీ . ఒక నియంతకు మానవత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు . తెలంగాణకు బిజెపి ప్రభుత్వం...

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి

నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి . ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ . వీడియో కాన్ఫరెన్స్...

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. . రాజకీయ పార్టీల సహకారం అవసరం.. . ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి . ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పమేలా...

కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవం

కమనీయం.. సీతారాముల కళ్యాణం.. . ఇల్లందకుంటలో కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవం . పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి . వేలాదిగా తరలివచ్చిన...

కాంగ్రెస్ లో చేరిన జర్నలిస్ట్ యువనేత ఎల్గోయి ప్రభాకర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జర్నలిస్ట్ యువనేత ఎల్గోయి ప్రభాకర్ . రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్ రంగంలో పనిచేసిన ప్రభాకర్ . జర్నలిస్ట్...

పండుగ రోజే విషాదం.. మట్టిపడి ముగ్గురు విద్యార్థుల మృతి

ఆనందంగా గడిపి.. క్షణాల్లో మృత్యువోడిలోకి..  మిన్నంటిన రోదనలు, రెండు గ్రామాల్లో విషాదఛాయలు  మృత్యువుగా వచ్చిన మట్టి టిప్పర్  మృతులు ఒకే కుటుంబానికి చెందిన విద్యార్థులు హుజురాబాద్: అవ్వ...

పోస్టల్ పొదుపు, భీమా పథకాలపై జైళ్ల శాఖ సిబ్బందికి, ఖైదీలకు అవగాహన

హుజూరాబాద్: 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్బంగా పోస్టల్ శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దశలో బాగంగా సమాజంలోని వివిధ వర్గాలకు పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన అనేక...

ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 

హన్మకొండ: ప్రపంచ పిచ్ఛుకల దినోత్సవం ను పురస్కరించుకొని, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (UFEP) మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటి (OWLS) సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ...

లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ఫిర్యాదులు, సూచనల కోసం గవర్నర్ కొత్త కార్యక్రమం

త్వరలో జరగనున్న లోక్ సభ (పార్లమెంట్) ఎన్నికల్లో ప్రజల ఫిర్యాదులు, సూచనలు తెలుసుకునేందుకు కొత్త కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీ.వీ.ఆనంద్ర బోస్ శ్రీకారం చుట్టారు....

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి

జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు...