కాంగ్రెస్ టికెట్ రేసులో ఇనుగాల పెద్దిరెడ్డి
కరీంనగర్: లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో...
కరీంనగర్: లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో...
హైదరాబాద్: స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. గోవర్ధన్...
రాష్ట్రంలో బీసీ కులగణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే ప్రవేశపెట్టిన రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ శాసనసభ...
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి..హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తన అభ్యర్థిత్వం ఖరారు కావడానికి...
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలయింది . ప్రాజెక్టును అన్ని తానై నిర్మించానని చెప్పిన కేసీఆర్ పిల్లర్లు కుంగిపోతే ఎందుకు...
హుజురాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాస్ జి హుజురాబాద్ ఏసిపి గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శ్రీనివాస్ జి కి...
ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: . కలెక్టర్ పి ప్రావిణ్య వరంగల్: ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలు జిల్లాలో పగడ్బందీగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని...
13న కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి . మంత్రుల బృందం, అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాద్: కాళేశ్వరం పథకంలో...
ఏటా డిసెంబర్ మాసంలో హైదరాబాద్ ఎన్. టి.ఆర్.స్టేడియం లో నిర్వహించే బుక్ ఫెయిర్ రెండు నెలల ఆలస్యంగా ఫిబ్రవరి 9,2024 న ప్రారంభమైంది. పుస్తక ప్రదర్శన స్థలానికి...
ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ మేడారం: మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, మేడారం జాతరను విజయవంతం...