తెలంగాణ

ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతులు ప్రారంభించిన ప్రభాకర్

హుజురాబాద్: బాల వికాస సంస్థ చేపడుతోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అంబాల ప్రభాకర్ అన్నారు. అందరు బాల...

ఈ నెల 7న బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞత సభ

 7న ఖమ్మం‌లో కేసీఆర్‌కు కృతజ్ఞత సభ రెండో సారి రాజ్యసభకు వద్దిరాజును ఎంపిక చేసిన పింక్ పార్టీ బాస్  ఈ సందర్భంగా మాజీ సీఎంకు ‘భారీ కృతజ్ఞత...

తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల అన్నారు. మంగళవారం ఆమె కామా రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ కవర్గంలోని...

ఇంటింటికీ అయోధ్య రాముడి ఫొటోల పంపిణీ

ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు అయోధ్య శ్రీరాముడి ఫొటోలు పంపిణీ చేశారు....

లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం

హైదరాబాద్: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు ఆ పార్టీ నాయకులు వ్యూహాలు రచించుకుంటున్నారు. తప్పకుండా ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో గులాబీ...

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మున్నూరు కాపు సంఘం నేతలు

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. వేములవాడ...

ఆర్యవైశ్య సంఘం జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా నరసయ్య

జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో సోమవారం జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో 21 ఓట్ల మెజార్టీతో కె ఆర్ వి నరసయ్య తన సమీప అభ్యర్థి గర్రెపల్లి వెంకటేశ్వర్ల...

ప్రధాని మోడీ హమారా బడే భాయ్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమకు పెద్దన్న లాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొన్న...

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఏబూసి శ్రీనివాస్

 నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్...