తెలంగాణ

సింగరేణి ఉద్యోగాల స్థానికత పై డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి పొన్నం  

మంత్రి ప్రభాకర్ విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం విక్రమార్క ఉమ్మడి నాలుగు జిల్లాలు కరీంనగర్, అదిలాబాద్ , ఖమ్మం, వరంగల్ సింగరేణి స్థానికతనే  ఉమ్మడి...

పర్యావరణాన్ని రక్షించుకోవడం అవసరం

పర్యావరణ వేత్త పిట్టల రవిబాబు  కరీంనగర్ వేదికగా 32 మంది కవులు రాసిన ‘వెలుగు రేఖలు’ ఆవిష్కరణ  20 మంది ప్రజ్ఞావంతులకు ‘జై భారత్’ అవార్డులు ప్రదానం...

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

  వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో డాక్టర్ హేమలత,...

మానవాళికి సవాలుగా మారుతున్న కోతుల బెడద

  మొన్న ఈమధ్య పెద్దపల్లి జిల్లాలోని ఒక అటవీ ప్రాంత గ్రామానికి ఒక అధ్యయన నిమిత్తం వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు తుమ్మ...

అక్రమ లేఔట్ ల పై చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్, కమిషనర్ కు మున్సిపల్ పాలకవర్గం ఫిర్యాదు హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో అనధికారికంగా, అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న లే అవుట్లను వెంటనే...

ఎంపీ వద్దిరాజుకు గెల్లు శ్రీనివాస్ శుభాకాంక్షలు

హైదరాబాద్: రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు పలువురు బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో బుధవారం సాయంత్రం...

గ్రూప్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ శుభవార్త చెప్పింది. గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌...

రైతాంగానికి అవసరమైన సూచనలు అందించేందుకు ‘రైతు నేస్తం’

‘రైతు నేస్తం’ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 'రైతు...

రైతులకు అండగా  ప్రజా ప్రభుత్వం 

ఆన్​ లైన్​లో ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి   హైదరాబాద్: కరువు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి...

అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ఇండ్లస్థలాలు ఇస్తం 

హెచ్​యూజే డైరీ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ఇండ్లు లేదా ఇండ్లస్థలాలు ఇస్తామని సమాచారం, రెవెన్యూ, హౌసింగ్ శాఖ...