తెలంగాణ

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి

నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి . ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ . వీడియో కాన్ఫరెన్స్...

పండుగ రోజే విషాదం.. మట్టిపడి ముగ్గురు విద్యార్థుల మృతి

ఆనందంగా గడిపి.. క్షణాల్లో మృత్యువోడిలోకి..  మిన్నంటిన రోదనలు, రెండు గ్రామాల్లో విషాదఛాయలు  మృత్యువుగా వచ్చిన మట్టి టిప్పర్  మృతులు ఒకే కుటుంబానికి చెందిన విద్యార్థులు హుజురాబాద్: అవ్వ...

పోస్టల్ పొదుపు, భీమా పథకాలపై జైళ్ల శాఖ సిబ్బందికి, ఖైదీలకు అవగాహన

హుజూరాబాద్: 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్బంగా పోస్టల్ శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దశలో బాగంగా సమాజంలోని వివిధ వర్గాలకు పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన అనేక...

ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 

హన్మకొండ: ప్రపంచ పిచ్ఛుకల దినోత్సవం ను పురస్కరించుకొని, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (UFEP) మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటి (OWLS) సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ...

లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ఫిర్యాదులు, సూచనల కోసం గవర్నర్ కొత్త కార్యక్రమం

త్వరలో జరగనున్న లోక్ సభ (పార్లమెంట్) ఎన్నికల్లో ప్రజల ఫిర్యాదులు, సూచనలు తెలుసుకునేందుకు కొత్త కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీ.వీ.ఆనంద్ర బోస్ శ్రీకారం చుట్టారు....

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి

జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు...

 అవినీతి, హింస నిర్మూలనకు పాత్రికేయులు కృషి చేయాలి

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ ఆనంద బోస్ కోల్ కతాలో ప్రారంభమై ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ సమావేశాలు కోల్ కతా: లోక్ సభ ఎన్నికల్లో జర్నలిస్టులు బాధ్యతగా...

ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

పేదోడి సొంతింటి కళ ను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లు పథకం లాంఛనంగా ప్రారంభం కేసీఆర్ పాలన అంటే నలుగురి కుటుంబ పాలన  కాంగ్రెస్ పాలన అంటే నాలుగు...

సింగరేణి ఉద్యోగాల స్థానికత పై డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి పొన్నం  

మంత్రి ప్రభాకర్ విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం విక్రమార్క ఉమ్మడి నాలుగు జిల్లాలు కరీంనగర్, అదిలాబాద్ , ఖమ్మం, వరంగల్ సింగరేణి స్థానికతనే  ఉమ్మడి...

పర్యావరణాన్ని రక్షించుకోవడం అవసరం

పర్యావరణ వేత్త పిట్టల రవిబాబు  కరీంనగర్ వేదికగా 32 మంది కవులు రాసిన ‘వెలుగు రేఖలు’ ఆవిష్కరణ  20 మంది ప్రజ్ఞావంతులకు ‘జై భారత్’ అవార్డులు ప్రదానం...