గ్రూప్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

1

హైదరాబాద్:

తెలంగాణలో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ శుభవార్త చెప్పింది. గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్‌ 21న గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌-1లో 563, గ్రూప్‌-2లో 783, గ్రూప్‌-3లో 1388 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి.

1 thought on “గ్రూప్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *