జమ్మికుంటలో లక్ష మందితో ప్రచార సభ…

0
సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి హుజురాబాద్: ఈ నెల 17న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సుమారు లక్ష మందితో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రచార సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారని నియోజకవర్గంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగిన విధంగా కనివిని ఎరుగని రీతిలో జమ్మికుంటలో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగీలి రమేష్, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు, పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, సురేందర్ రెడ్డి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి హుజురాబాద్: ఈ నెల 17న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సుమారు లక్ష మందితో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రచార సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారని నియోజకవర్గంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగిన విధంగా కనివిని ఎరుగని రీతిలో జమ్మికుంటలో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగీలి రమేష్, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు, పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, సురేందర్ రెడ్డి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంటలో లక్ష మందితో సభ

. సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్:
ఈ నెల 17న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సుమారు లక్ష మందితో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రచార సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారని నియోజకవర్గంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగిన విధంగా కనివిని ఎరుగని రీతిలో జమ్మికుంటలో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగీలి రమేష్, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు, పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, సురేందర్ రెడ్డి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *