12 నామినేషన్లు దాఖలు

5

12 నామినేషన్లు దాఖలు
కరీంనగర్:
కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురు రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్ లో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది నామినేషన్ పత్రాలు నింపే అంశంలో అభ్యర్థులకు సహాయపడ్డారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వీరే…
1. జహేదా బేగం, ఇండిపెండెంట్ అభ్యర్థి
2. పెద్దపల్లి శ్రావణ్, ఇండిపెండెంట్ అభ్యర్థి
3. కట్కూరి ఎనోస్, ఇండిపెండెంట్ అభ్యర్థి
4. పంచిక అశోక్, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి
5. అక్షయ్ కుమార్, మేకల ఇండిపెండెంట్ అభ్యర్థి
6. కడ్తాల అనిల్ రెడ్డి, నేషనల్ నవ క్రాంతి పార్టీ
7. గుడిసె మోహన్, ఇండిపెండెంట్ అభ్యర్థి
8. సూరం చంద్రశేఖర్ ఇండిపెండెంట్ అభ్యర్థి
9. పేరాల మానస రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి
10. కోట శ్యాం కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థి రెండో సెట్
11. పిడిశెట్టి రాజు ఇండిపెండెంట్ అభ్యర్థి రెండో సెట్
12. పోత్తూరి రాజేందర్ ఇండిపెండెంట్ అభ్యర్థి రెండో సెట్

5 thoughts on “12 నామినేషన్లు దాఖలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *