భూములు కొంటున్నారా.. జాగ్రత్త..

0

భూములు కొంటున్నారా.. జాగ్రత్త..
హైదరాబాద్:
భూముల ధరలు పెరుగుతున్నాయి. మా వెంచర్ లో ప్లాట్ కొనండి. 2 ఏళ్లలో మీరు కొన్న ధరకు డబుల్ అవుతుంది అంటూ రకరకాల కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయి. ఆ ప్రకటనలు చూసి అనేక మంది మోసపోతున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు 3R Consultants ముందుకు వచ్చింది.

తప్పుడు ప్రకటనలు చూసి మోసపోకండి ! జాగ్రత్త.
తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు విజ్ఞప్తి … గత ౩౦ సంవత్సరాలనుండి టేకు చెట్ల పెంపకం, ఎర్ర చందనం చెట్ల పెంపకం.. మామిడి తోటలతో కూడిన ప్లాట్ లు అమ్మిన రియల్ ఎస్టేట్ సంస్థలు లో ప్లాట్ లు కొని మోస పోయిన బాధితులు, తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసి మీ భూములను కాపాడుకొండి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి, రేరా గుర్తింపు లేని రియల్ ఎస్టేట్ మధ్యవర్తులను నమ్మకండి.. మోసపోకండి. మీకు తక్కువ ధరకే ఇండ్లు అపార్ట్మెంట్ లు పట్టణాలలో ఇప్పిస్తామని మోసం చేసే ఏజెంట్ల పై పోలీస్ లకు పిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేపించగలరు. భూ వివాదాలు, ఇండ్లు క్రయ విక్రయాలు తగాదాలు పైన న్యాయ సలహాల కోసం 3R Consultants 79892 41042 సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *