ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి . అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్: ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన ప్రజా పాలనను అందించడం కోసం చేపట్టిన ప్రజా...
ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి . అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్: ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన ప్రజా పాలనను అందించడం కోసం చేపట్టిన ప్రజా...
శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలి . మానవికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య హుజురాబాద్: విద్యార్థులు విద్యతో పాటు శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలని మానవికాస వేదిక...
గ్రామాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ మోదీ సర్కార్ వే.. . బీఆర్ఎస్ పాలనలో నిర్బంధాల మధ్య అధికారులు పనిచేశారు . బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ...
దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా... . అధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా.. . బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల:...
ఈ నెల 30న జాతీయ లోక్ అదాలత్ . కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి . జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరి కె. వెంకటేష్ కరీంనగర్: ఈ నెల...
మేడారంకు పోటెత్తిన భక్తులు.. ములుగు: మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం వేలాదిగా సమ్మక్క-సారక్క సన్నిధికి తరలివచ్చి...
గీత కార్మికునికి గాయాలు.. హుజురాబాద్: ప్రమాదవశాత్తు మోకుజారి తాటి చెట్టు పై నుండి జారిపడ్డ గీతా కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....
పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించిన గొప్ప నాయకుడు వాజ్పేయి . బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ . వాజ్ పేయి...
సంక్షేమ పథకాల అమలు కోసం అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలి . రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి . తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలి...
కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేసిందెవరు? . తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలి . ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్: వైకుంఠధామాలు సహా గ్రామాల్లో...