ఏపీ సీఎం జగన్ ను కలిసిన కౌశిక్ రెడ్డి
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2024/01/IMG-20240104-WA0786-1024x682.jpg)
సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలసిన కౌశిక్ రెడ్డి…
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి స్వాగతం పలికారు.