తెలంగాణ

జ్ఞానం లభించే ప్రపంచం ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’

ఏటా డిసెంబర్ మాసంలో హైదరాబాద్ ఎన్. టి.ఆర్.స్టేడియం లో నిర్వహించే బుక్ ఫెయిర్ రెండు నెలల ఆలస్యంగా ఫిబ్రవరి 9,2024 న ప్రారంభమైంది. పుస్తక ప్రదర్శన స్థలానికి...

మేడారం జాతరలో అధికారులు అంకితభావంతో పనిచేయాలి

 ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ మేడారం: మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, మేడారం జాతరను విజయవంతం...

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను సింగిల్‌గానే ఎదుర్కొంటాం

ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అప్పుడే చేతులెత్తేసిందని విమర్శ  రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు జనం సిద్ధంగా లేరు  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్...

100 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రులు

హైదరాబాద్: ఆర్టీసీ బలోపేతానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆదివారం టీఎస్ ఆర్టీసీకి సంబంధించిన 100 నూతన బస్సులను సీఎం, మంత్రులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం...

పాత్రికేయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

కొత్త ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా మహాసభ   హుస్నాబాద్ : తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పదేళ్లుగా...

బిఆర్ఎస్ ను ఓడించి బాధపడుతున్న ప్రజలు…

ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ బిఆర్ఎస్.. . బిఆర్ఎస్ ను ఓడించి బాధపడుతున్న ప్రజలు... . కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనంతో ప్రజలు . విద్యుత్తును 7 వేల...

అభివృద్ధి పనుల పరిశీలన

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి . పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పరకాల: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని...

నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..

నేనేం చేశానో… చర్చించేందుకు సిద్ధమా.. . ఎంపీగా కరీంనగర్ కు వేల కోట్ల నిధులు తెచ్చిన.. . ఇదిగో లెక్కలు… ఈ పుస్తకం చదువుకో… . నీవల్లే...

బిఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం..

బిఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం.. . కరెంట్ బిల్లులు సోనియాకు పంపాలనడం సరికాదు . పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితం ....

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి..

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి.. . రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన . రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ: రాష్ట్రంలో...